అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో వెలిసిన ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు మార్చి12 తేదీ నుండి 26 వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు రావాలని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావ్ ను కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ గోపాలకృష్ణ, కార్యనిర్వాహణాధికారి గురు ప్రసాద్ లు ఆహ్వానం సోమవారం మధ్యాహ్నం పలికారు. ఆలయ అర్చకులు అంజన స్వామి లు దుశ్శాలువతో మంత్రిని సన్మానించారు.