ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరో విడత లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం

national |  Suryaa Desk  | Published : Mon, Apr 29, 2024, 10:23 PM

దేశంలో ఆరో విడత సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. బిహార్, హర్యానా, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 57 లోక్‌సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. ఆరో విడత ఎన్నికల కోసం అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభమైంది.


 


 


 


 


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com