హైదరాబాద్ నుంచి డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడిని గంటా మాలవ్య, ఆరిపాక లోక వెంకట హేమంత్ కుమార్ లను కోర్టులో హాజరుపరిచినట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు సోమవారం విశాఖపట్నం సిటీ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ లో ఎస్ బి ఏ డి సి పి ఆనంద రెడ్డి , క్రైమ్ ఏ డి సి పి , ఇంచార్జి డి సి పి క్రైమ్ డి. సూర్య శ్రావణ్ కుమార్ , వెస్ట్ ఏ సి పి శ్రీపాద రావు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు పై వీడియోలో వీక్షించవచ్చు.