ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముందుకు రాని జగనన్న లబ్ధిదారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 02, 2021, 12:56 PM

రైతులకు జగనన్న ఇళ్ల పట్టాలు గృహాలు మంజూరయ్యాయి. అయితే కేవలం 10 శాతం కూడా లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడానికి ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఇచ్చే లక్షా ఎనభై వేల రూపాయలు కూలీలకు మాత్రమే సరిపోతాయని, ఇల్లు కట్టుకోవడానికి పెట్టుబడి డబ్బు తమ దగ్గర లేదని లబ్ధిదారులు తెలిపారు. అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఇల్లు నిర్మించుకునే వెంటపడిన ఫలితం దక్కడం లేదు. ప్రభుత్వమే తమకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com