వైఎస్ఆర్ కడప జిల్లా, పులివెందుల లోని రమణారెడ్డి ఎలక్ట్రికల్స్ లో రజిత (25) అనే మహిళను హర్షవర్ధన్ అనే వ్యక్తి నరికి చంపారు. తలుపులు మండలం నూతన కాలువకు చెందిన రజిత ను అదే గ్రామానికి చెందిన హర్షవర్థన్ అనె వ్యక్తి పులివెందులలో రమణారెడ్డి ఎలక్ట్రికల్స్ లో అతి దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. అక్రమ సంబంధం ఈ హత్య వెనుక ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.