ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు స్మితా దేవి జన్మదిన కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా సోదరీమణులు అంతా కూడా పాల్గొని నిర్వహించడం జరిగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం కేక్ కట్ చేస్తూ చీరలు, పళ్ళు పంపిణీ చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ తరపున సుమితాదేవి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, సోనియా గాంధీకి ఎంతో సన్నిహితుడు అయినటువంటి సుస్మితా దేవ్ నిండు నూరేళ్లు బాగుండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పరచడంలో ఆమె ముందు ఉండాలని చెప్పి గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.