ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోన్లు తీసుకున్న వారికి ఊరట...!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 22, 2020, 12:34 PM

ఆర్బీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటికి సంబంధించిన వివరాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మీడియాకు వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే…“లోన్ మారటోరియం సదుపాయాన్ని మరో 3 నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాం. టర్మ్ లోన్ తీసుకున్న వారు మరో 3 నెలలు ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆగష్టు 31 వరకు రుణ తాత్కాలిక నిషేదాన్ని ఆర్బీఐ పొడిగిస్తుంది. అదే విధంగా రెపో రేటు 4 శాతం మేర తగ్గిస్తున్నాం. దీంతో రుణ రేట్లు మరింత దిగిరానున్నాయి. మీరు ఈ 6 నెలల్లో మీ ఈఎంఐ చెల్లించకపోతే, మీ రుణం డిఫాల్ట్ లేదా ఎన్పీఏ కేటగిరీలో పరిగణించబడదు.” అని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com