ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మండలి చైర్మన్ గవర్నర్ ను కలవడంపై స్పందించిన యనమల రామకృష్ణుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2020, 12:22 PM

మండలి చైర్మన్ గవర్నర్ ను కలవడంపై యనమల రామకృష్ణుడు స్పందించారు. సభలో అధికారుల నియామకం గవర్నర్ పరిధిలో జరుగుతుంది. నిబంధనలు పాటించని అధికారిపై చర్య తీసుకోవచ్చు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు ఓటింగ్ ద్వారా లేదా వాయిస్ ఓటు వేయవచ్చు అని అయన అన్నారు. ఏ  సభలోనైనా చైర్ దే  తుది నిర్ణయం అని అయన అన్నారు.  నేడు కౌన్సిల్లో జరిగింది. రేపు శాసనసభలో కూడా జరగవచ్చు  అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com