మండలి చైర్మన్ గవర్నర్ ను కలవడంపై యనమల రామకృష్ణుడు స్పందించారు. సభలో అధికారుల నియామకం గవర్నర్ పరిధిలో జరుగుతుంది. నిబంధనలు పాటించని అధికారిపై చర్య తీసుకోవచ్చు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు ఓటింగ్ ద్వారా లేదా వాయిస్ ఓటు వేయవచ్చు అని అయన అన్నారు. ఏ సభలోనైనా చైర్ దే తుది నిర్ణయం అని అయన అన్నారు. నేడు కౌన్సిల్లో జరిగింది. రేపు శాసనసభలో కూడా జరగవచ్చు అని అన్నారు.