కర్ణాటక బంద్ ఉద్రిక్తంగా మారింది. మంగళూరు సమీపంలో ఇతర రాష్ట్రాల బస్సులపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో పలు బస్సుల అద్దాలు ధ్వసం అయ్యాయి. ఈ ఘటనలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కన్నడ సంఘాలు ఇవాళ, రేపు కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చారు. ఓలా, ఉబెర్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అశోసియేషన్ బందుకు మద్దతు పలికారు.