ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భోపాల్ రైల్వేస్టేషన్ లో కూలిన పుట్ ఓవర్ బ్రిడ్జి

national |  Suryaa Desk  | Published : Thu, Feb 13, 2020, 12:02 PM

భోపాల్ రైల్వేస్టేషన్ లో పుట్ ఓవర్ బ్రిడ్జి కూలింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రైల్వే అధికారి మాట్లాడుతూ...  ఫుట్‌ఓవర్ బిడ్జి స్లాబ్‌లో కొంత భాగం కూలిపోయిందని అన్నారు. ఈ ఘటనలో 6 మంది గాయపడ్డారని అన్నారు. వారికీ తీవ్రమైన గాయాలు ఏమి లేవని అన్నారు. ఈ ప్రమాదంలో  ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తామని, దీనికి  బాధ్యత వహించే వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com