ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో పరిపాలనంతా విధిరౌడీల పాలనగా ఉంది: యరపతినేని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 24, 2020, 06:05 PM

రాష్ట్రంలో పరిపాలనంతా విధిరౌడీల పాలనగా ఉందని యరపతినేని అన్నారు. అసెంబ్లీలో మంత్రులు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. మండలి చైర్మన్ షరీఫ్ కు మంత్రి బొత్స క్షమాపణ చెప్పాలి అని అన్నారు. రాజధాని అమరావతిలోనే ఉంచాలని ప్రజలు కోరుకుంటున్నారు. వైసిపి నేతల అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే గుణపాఠం చెబుతారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com