ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సలామత్‌నగర్‌లో విషాద సంఘటన చోటు

national |  Suryaa Desk  | Published : Fri, Dec 13, 2019, 09:50 AM

రాష్ట్రంలోని విల్లుపురం సమీపంలోని సలామత్‌నగర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యుల స్వర్ణకార కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆన్‌లైన్ లాటరీకి ఈ కుటుంబం బలైపోయినట్లు స్థానికుల సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు అరుణ్, శివగామి, ప్రియదర్శిని(5), యువశ్రీ(3), భారతి(నాలుగు నెలలు)గా గుర్తించారు. విల్లుపురం డీఎస్పీ శంకర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com