విశాఖ చేరుకున్న ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు . శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం హైదరాబాదు నుండి స్పైస్ జెట్ విమానంలో విశాఖ చేరుకున్నా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన శ్రీకాకుళం ఎన్టీఆర్ భవన్ కు బయలుదేరిన చంద్రబాబు నాయుడు. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు రేపు నియోజకవర్గాల వారీగా నాయకుల తోటి కార్యకర్తలతో సమీక్షలు జరుపుతారని పార్టీ వర్గాల సమాచారం.సమీక్ష అనంతరం రేపు రాత్రికి విశాఖ చేరుకొని హైదరాబాద్ పయనమవుతారు.