కడప జిల్లా : ఓబులవారిపల్లి మండలం రెడ్డిపల్లె చెరువు కట్టపై రోడ్డు ప్రమాదం.లారీ కారు ఢీ ,కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మృతి.కువైట్ నుంచి చెన్నై ఎయిర్ పోర్టు కు చేరుకున్న మనెమ్మమనెమ్మ ను కారులో నందలూరుకు తీసుకోస్తుండగా ప్రమాదం.మృతులు నందలూరు మండలం నీలిపల్లి వాసులుగా గుర్తింపు...మనెమ్మ, సాయికిరణ్, పవన్ కళ్యాణ్. మృతి