ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పీకర్‌ నిర్ణయంపై నిరసనగా జర్నలిస్టుల ఆందోళన

national |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2019, 10:12 AM

కర్ణాటక శాసనసభ సమావేశాల కవరేజ్‌ నుంచి ప్రైవేటు మీడియాను నిషేధిస్తూ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయంపై నిరసనగా రాష్ట్రంలోని జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. కర్ణాటక శాసనసభ మూడు రోజులపాటు సమావేశమవుతున్నది. ఈ సమావేశాల కవరేజ్‌కు దూరదర్శన్‌కు మాత్రమే అనుమతి మంజూరు చేశారు. ప్రైవేటు ఎలెక్ట్రానిక్‌ మీడియాను నిషేధించారు. దినపత్రికల విలేకరులను సమావేశాలకు అనుమతించారు. దీనిపై ఎలెక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు ధర్నా నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com