టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి 2019, నవంబరు 1 నుండి 2020 అక్టోబరు 31వ తేదీ వరకు పాలు, పెరుగుతోపాటు అరటిపండ్లు, తమలపాకులు, నిమ్మకాయలు తదితర పూజాసామగ్రి సరఫరాకు సీల్డ్ టెండర్లు ఆహ్వానించడమైనది.
అక్టోబరు 15వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుచానూరులోని డెప్యూటీ ఈవో కార్యాలయంలో సీల్డ్ టెండర్లు తెరుస్తారు. టిటిడి ఈవో పేరిట రూ.250/- డిడి తీసి కార్యాలయం వేళల్లో టెండరు పత్రాలు పొందొచ్చు. ఇతర వివరాలకు డెప్యూటీ ఈవో కార్యాలయాన్ని 0877-2264685 నంబరులో సంప్రదించగలరు.