తూర్పుగోదావరి జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. చింతూరు మండలంలోని తుమ్మల, సరివెల్ గ్రామాలతో పాటు సరివెల – బొడ్డు గూడెం గ్రామాల మధ్య రహదారి మీద పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టులారా ఎందుకు ఈ ఆవిర్భావ దినోత్సవాలు ! అమాయక ప్రజలను చంపడానికా ! అంటూ గిరిజన నాయకుల పేరిట పోస్టర్లు వెలిశాయి.