జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు పులివెందుల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం లింగాల పరిధిలోని క్రిటికల్ గ్రామాలైన కోమన్నుతల, మురారి చింతల, అంబకపల్లి లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ట్రబుల్ మాంగర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పోలీసులు సంకల్పించారు.