అమరావతి :ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసంలో సీఆర్డీఏ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి మంత్రి నారాయణ, కమిషనర్ శ్రీధర్, ఏడీసీ ఛైర్మన్ లక్ష్మీ పార్థసారధిలు హాజరయ్యారు. అమరావతి పరిధిలో రహదారులు, కొండవీటివాగు, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించనున్నారు.