లండన్: వజ్రాల వ్యాపారి, పీఎన్బీ స్కాం నిందితుడు నీరవ్మోదీ బెయిల్ పిటిషన్ను లండన్ కోర్టు తిరస్కరించింది. బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను లండన్ కోర్టు మే 24కు వాయిదా వేసింది. నీరవ్మోదీ బెయిల్ పిటిషన్ను తిరస్కరించడం ఇది మూడోసారి.ముంబైలోని ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకున్న ఈడీ.. నీరవ్మోదీకి చెందిన 13 లగ్జరీ కార్లను వేలం వేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.