ఫీజు రీయింబర్స్ మెంట్ పై మోహన్ బాబు చేస్తున్నదంతా రాజకీయమేనని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ… జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో టీడీపీకి ఎలాంటి లోపాయికారీ ఒప్పందం లేదన్నారు. టఫ్ నియోజకవర్గం కాబట్టే.. మంగళగిరి స్థానాన్ని ఎంచుకున్నానన్నారు. మంగళగిరిలో విజయం సాధిస్తానని లోకేశ్ అన్నారు.