జమ్ముకశ్మీర్ లోని పుల్వామా ఘటన సూత్రధారుల్ని వదిలిపెట్టమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న మోడీ మాట్లాడుతూ…. సైనికుల త్యాగాలు ఊరికే పోవని అన్నారు. ప్రజాగ్రహాన్ని అర్థం చేసుకున్నామన్నారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చామని అన్నారు. 24గంటల్లోనే పాక్ ను మోడీ మూడుసార్లు హెచ్చరించారు.