అమరావతి : గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం వీరాపురం గ్రామంలో ఫ్లెక్సి ల వివాదం. తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సి ని చించిన గుర్తుతెలియని వ్యక్తులు. తెలుగు దేశం కార్యకర్తలు భారీ గా చేరుకొని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.అద్దంకి నార్కెట్పల్లి రహదారి పై ధర్నా చేస్తున్న తెలుగు తమ్ముళ్లు వాహనాలు భారీగా నిలిచిపోయాయి