అమరావతి: నేటి ఏపీ బడ్జెట్ వాయిదా పడింది. ఉభయసభల్లో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి సంతాపం తీన్మానం చేసి సభలను వాయిదా వేయనున్నారు. సంతాపం తర్వాత ఏపీ బీఏసీ సమావేశం నిర్వహించి బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.