కడప : ప్రత్యేక హౌదా కోసం ఒంటి మిట్టలో టిడిపి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ బైక్ ర్యాలీ ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభజన చట్టంలో హామీలను అమలు చేయాలన్నారు. ఎపికి ప్రత్యేక హోదా సాధించే వరకు ఆందోళనలు అగవన్నారు. ఈ బైక్ ర్యాలీ కొత్తమధవరం ఫారెస్ట్ చెక్ పోస్ట్ నుండి కొత్తపల్లి జరుగుతోంది.