అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. లోక్ సభలో టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుండడంతో లోక్ సభలో రోజూ వాయిదా పడుతున్న అంశాలపై కూడా చంద్రబాబు మంత్రులు, నేతలతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.