ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 30న

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 25, 2018, 11:22 AM

   విజయనరం : కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 30న ప్రధాన పోస్టల్‌ కార్యాలయం వద్ద జైలు భరో కార్యక్రమం చేపట్టనున్నట్లు కార్మిక సంఘాలు పేర్నొన్నాయి. ఈ సందర్భంగా గురువారం విజయనగరం ఎల్బీజీ భవనంలో కార్మిక సంఘాలు ప్రెస్‌మీట్‌ నిర్వహించాయి. కార్మిక నాయకులు మాట్లాడుతూ..18 వేలు వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయొద్దని,స్కీము వర్కర్లని కార్మికులుగా గుర్తించాలని, సంగం పెట్టె హక్కును కాలరాస్తున్నారన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com