విజయనరం : కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 30న ప్రధాన పోస్టల్ కార్యాలయం వద్ద జైలు భరో కార్యక్రమం చేపట్టనున్నట్లు కార్మిక సంఘాలు పేర్నొన్నాయి. ఈ సందర్భంగా గురువారం విజయనగరం ఎల్బీజీ భవనంలో కార్మిక సంఘాలు ప్రెస్మీట్ నిర్వహించాయి. కార్మిక నాయకులు మాట్లాడుతూ..18 వేలు వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయొద్దని,స్కీము వర్కర్లని కార్మికులుగా గుర్తించాలని, సంగం పెట్టె హక్కును కాలరాస్తున్నారన్నారు.