ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రన్​' పథకం ప్రారంభం

national |  Suryaa Desk  | Published : Mon, May 30, 2022, 04:27 PM

'పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రన్'​ స్కీమ్ ను ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 మధ్యలో కరోనా​ కారణంగా తల్లిదండ్రులు, సంరక్షకులు, దత్తత తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు స్కాలర్ షిప్స్, పీఎం కేర్స్​ పాస్​ బుక్స్, ఆయుష్మాన్​ భారత్​ వైద్య బీమా కార్డును అందిస్తారు. అర్హులైన పిల్లలు పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రన్​ పోర్టల్ లో నమోదు చేసుకోవాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com