ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో కొత్తగా 2,226 కరోనా కేసులు

national |  Suryaa Desk  | Published : Sun, May 22, 2022, 10:05 AM

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. అమెరికాలో మరో 42వేల కొత్త కేసులు రాగా..వైరస్ తో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. జపాన్​లో కొత్తగా 38వేల మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దక్షిణ కొరియా, ఇటలీ, ఫ్రాన్స్​లో కూడా కరోనా కేసులు భారీగా నమోదువుతున్నాయి. అక్కడ సగటున రోజుకు 35వేలకుపైగా కేసులు వెలుగుచూస్తున్నాయి. 


భారత్ లో కొత్తగా 2,226 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2202 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్క రోజు వ్యవధిలో 65 మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 14,955 యాక్టివ్ కేసులు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com