అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధి టెలికం నగర్లో దొంగలు కలకలం సృష్టించారు. ఒ ఇంట్లో భారీ చోరీ జరిగింది. అ ఇంట్లోని రూ. 10 లక్షల నగదు,110 తులాల బంగారం దుండగులు ఎత్తుకెళ్లారు. గచ్చిబౌలి టెలికం నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.