శ్రీశైలంలో అర్ధరాత్రి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు చెందాల్సిన సొమ్మును దోచుకోవడానికి కేంద్ర స్థానమైన విరాళాల కేంద్రంపై అవినీతి నిరోధక శాఖ జేడీ గంగాధర్ రావు ఆధ్యర్యంలో ఐదుగురు సభ్యుల బృందం. క్షేత్ర స్థాయి నుంచి కూపీ లాగుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దేవస్థానం పరిపాలన విభాగానికి సంబంధించిన పలువురిని విచారించింది.విరాళాల కేంద్రానికి ఆకస్మికంగా చేరుకుని తనిఖీ చేశారు.