ఎల్జీ పాలిమర్స్ గ్రామాల్లో ఇంటింటికి సర్వే చేస్తున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు. ఐదు గ్రామాల్లో ఐదు మెడికల్ టీంలు ఏర్పాటు చేశాం అని మంత్రి అన్నారు. బాధిత గ్రామాలలో 90శాతం ప్రజలు గ్రామాలకు చేరుకున్నారు. బాధిత గ్రామాల్లో ప్రతి వ్యక్తికి రూ. 10 వేలు సాయం అని అన్నారు. ప్రజలు అభద్రతకు గురికావొద్దు పనులు చేసుకోవచ్చు అని అన్నారు.