పార్టీలో ఉండి ప్రయోజనాలు పొంది ఇప్పుడు పార్టీకి వెన్ను పోటు పొడిచే వాళ్లు ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే అని కౌన్సిలర్ మల్లి కార్జున, మాజీ కౌన్సిలర్ రామమూర్తి, ఎస్సీ సెల్ క్లస్టర్ ఇన్చార్జ్లు నవీన్, చంద్ర అన్నారు. బుధవారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీ వల వైఎస్సార్సీపీని వదిలి టీడీపీలోకి వెళ్లిన కౌన్సి లర్ నాగేంద్రమ్మన కౌన్సిలర్ గా రాజీనామా చేయాలన్నారు.