విదేశీ నౌకలు వచ్చే కృష్ణపట్నం పోర్టులో కార్మికులచేత ఇలా బలవంతంగా పనులు చేయిస్తున్నారు. తిరుమల ఆలయం మూసినా, మక్కా బంద్ చేసినా, ప్రపంచం మొత్తం విమానాలు ఆపేసినా,రైళ్లు ,బస్సులు , ఫ్యాక్టరీలు, స్కూళ్ళు , మాల్స్ , దుకాణాలు జనజీవనం స్తంభించినా పోర్టులో మాత్రం పనులు జరిగిపోతున్నాయి. కరోన రాజమార్గం లాంటి విదేశీ నౌకల్లో పనికి ఇలా నెల్లూరు నుంచి బస్సుల్లో కుక్కి తీసుకుపోతున్న వారికి సామాజిక దూరం వర్తించదేమో.