ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 05, 2024, 10:18 PM

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఆదివారం కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో పర్యటించిన సాయి ధరమ్ తేజ్.. జనసేనాని తరుఫున ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా తన ప్రసంగంతో అభిమానులను ఉర్రూతలూగించారు సాయి ధరమ్ తేజ్. ప్రజలను చూస్తుంటే ఇది ఎన్నికల ప్రచారంలాగా అనిపించడం లేదని.. విజయ యాత్రలా ఉందన్నారు సాయి ధరమ్ తేజ్. మా మామయ్యకు అల్లుడిలా రాలేదని.. జనసేనకు సైన్యాధ్యక్షుడిగా వచ్చానని అన్నారు. పిఠాపురంలో మోత మోగిపోవాలి.. ఫ్యాన్ ఆగిపోవాలంటూ స్పీచ్‌తో ఉర్రూతలూగించారు. పవన్ కళ్యాణ్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com