అమెరికాను భారీ భూకంపంసంభవించింది. అమెరికాలోని ఇదాహో రాష్ట్ర వ్యాప్తంగా 6.5 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకటించింది. నిన్న సాయంత్రం 30 సెకన్ల పాటు భూమి కంపించిందని, బోయిస్కు ఈశాన్యంగా ఉన్న ఓ పర్వత ప్రాంతంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు.భూకంపంతో ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.