ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్నేహితులతో కలిసి ప్రియురాలిపై సామూహిక అత్యాచారం

national |  Suryaa Desk  | Published : Sun, Apr 28, 2024, 10:53 AM

మహారాష్ట్రలోని గోండియా జిల్లా డియోరీలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ మైనర్ బాలిక (12).. అబ్బాయితో ప్రేమలో పడింది. ఈ క్రమంలో అబ్బాయి బాలికకు కాల్ చేసి కలుద్దాం అన్నాడు. బాలిక కూడా ఒకే అని చెప్పింది. దీంతో బాలికను బైకుపై అడవిలోకి తీసుకెళ్లి తనతో సహా.. స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలికను రాయితో కొట్టి చంపేశారు. ఈ ఘటనపై ఎస్పీ నిత్యానంద్ దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com