ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ స్కీం ద్వారా రూ. 10 లక్షలు పొందండి!

national |  Suryaa Desk  | Published : Sun, Apr 28, 2024, 10:49 AM

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు 2020 జూన్ 29న ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ స్కీమ్ (PMFME)ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన వారు రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. ప్రభుత్వం నుంచి 35 % సబ్సిడీ లభిస్తుంది.. అంటే రూ.3.15 లక్షల వరకు రుణం మాఫీ అవుతుంది. లబ్ధిదారులు రూ. 6.85 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ వెబ్‌సైట్ https://pmfme.mofpi.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com