ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలోనే కరోనా మహమ్మారి అంతం

international |  Suryaa Desk  | Published : Wed, Mar 25, 2020, 03:21 PM

అమెరికాకు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మైఖేల్ లెవిట్ కరోనా వైరస్ గురించి ప్రపంచదేశాలు భయపడాల్సిన పనిలేదని అన్నారు. అందరు అంచనా వేస్తున్నదానికంటే ముందుగానే ఈ మహమ్మారి తోక ముడుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 78 దేశాల్లో కొవిడ్‌-19 వ్యాప్తి, మరణాల రేటుపై అధ్యయనం అనంతరమే తాను ఈ విషయం చెబుతున్నానని, చైనాలో కొవిడ్‌-19 వ్యాప్తికి బ్రేక్‌ పడిన విషయాన్ని మనం మర్చిపోకూడదని, త్వరలోనే పరిస్థితులు చక్కపడుతాయని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com