అన్న క్యాంటిన్లు మూసివేసి పేదల కడుపు కొట్టారని మాజీ మంత్రి నక్కా అన్నారు. అన్న క్యాంటీన్ల మూసివేతకు నిరసనగా రేపు టీడీపీ వంటావార్పు కార్యక్రమం నిర్వహించనున్నారు. క్యాంటిన్లు మూసివేయబోమని చెప్పి మంత్రి బొత్స సత్యనారాయణ మాట తప్పారని అయన తెలిపారు. లక్షమంది పేదల భోజనాన్ని ప్రభుత్వం అడ్డుకుంది అని అన్నారు.