గుంటూరు జిల్లా నడింపల్లి కాల్పుల కేసులో నిందితుడు సూసైడ్ చేసుకున్నాడు. మహిళపై కాల్పులు జరిపిన ఆర్మీ ఉద్యోగి బాలాజీ ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు కింద పడి బాలాజీ ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు చెరుకుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాలాజీ తల్లిదండ్రులను మృతిదేహం వద్దకు తీసుకెళ్తున్నారు.