మచిలీపట్నంలో మరో కలకలం రేగింది. నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. బాలికల వసతి గృహంలో యువకుల హల్చల్ సృష్టించారు. బాలికల వసతి గృహంలో 4 గంటలపాటు 10 మంది యువకులు ఉన్నారు. యువకులు వచ్చిన సమయంలో హాస్టల్ వార్డెన్ లేడు. జయంతి పేరుతో బాలికల హాస్టల్ లోకి యువకులు వచ్చారు. హాస్టల్ కిచెన్ లోకి వెళ్లి బిర్యానీ వండి బాలికలకు యువకులు విందునిచ్చారు.