పశ్చిమ గోదావరి : పెనుగొండలో ' నాడు నేడు ' కార్యక్రమంలో భాగంగా.. సిద్ధాంతం హైస్కూల్లో గురువారం బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గఅహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథ రాజు, శిశు సంక్షేమ శాఖ మంత్రి, తానేటి వనిత, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు రేవు లు పాల్గన్నారు.