దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు చొరబడ్డాయన్న నిఘా వర్గాల సమాచారంతో దేశ వ్యాప్తంగా భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల మీదుగా ఉగ్రవాదులు చొరబడ్డారని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ పాస్పోర్టులతో వచ్చారని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.