ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీటి సమస్య పరిష్కరించండి : ప్రధాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 17, 2019, 09:37 AM

ఉత్తర్‌ ప్రదేశ్‌లో నీటి సమస్యను పరిష్కరించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు. 2021లో ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ ఇప్పటికే నీటిని పొదుపు చేయాలంటూ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని గ్రామ సర్పంచ్‌లకు వ్యక్తిగత లేఖలు రాశారు. రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి మోడీ ప్రభుత్వం 9 వేల కోట్ల రూపాయిలు విడుదల చేయనున్నది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com