విజయవాడ వేదికగా తెలుగు రాష్ట్రాల్లో సమృద్ధిగా వర్షాలు పడాలని ఆకాంక్షిస్తూ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ చేస్తున్న సన్యాసికారి దీక్ష అమరావతిలో ఈ దీక్ష 17వ తేది వరకూ కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ హాజరవుతున్నారు.