ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నేతల వలసలు కొనసాగుతున్నాయి. టీడీపీ నుంచి YSRCPలోకి వచ్చే నేతలు పెరుగుతున్నారు. YSRCPలోకి అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ చేరనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం లోటస్పాండ్లో వైఎస్ జగన్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. అవంతితో పాటు మరో ఎమ్మెల్యే కూడా చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.