ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ పై విషం చిమ్మడమే వారి లక్ష్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 15, 2024, 02:44 PM

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల మ‌నిషి అని మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు.  ఈ నెల 15 నుంచి జగన్‌మోహన్‌రెడ్డిగారు ప్రజాదర్బార్‌ నిర్వహిస్తారంటూ ఈనాడులో ఒక బురద కథనం రాశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆక్షేపించారు. నిత్యం వైయ‌స్ జగన్‌గారిపై విషం చిమ్ముతూ.. చంద్రబాబును మోయడమే ఈనాడు లక్ష్యమని ఆయన  తెలిపారు. నిజానికి వైయ‌స్ జగన్‌గారు అంటే జనం.. జనం అంటే జగన్‌గారు అని శ్రీ అంబటి తేల్చి చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com