ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇసుక మాఫియా దొంగలను వదలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 03:43 PM

గత ప్రభుత్వంలో వైసిపి నేతలు ఇసుక మాఫియా చేసి దోచుకున్నారని, ప్రజలకు ఇసుక లేక ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు అధికారంలోకి ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు ఉచితంగా ఇసుక ఇస్తున్నామని టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రాలయంలో ఆయన మాట్లాడుతూ గతంలో దోచుకున్న దొంగలను వదిలిపెట్టె ప్రసక్తే లేదని విచారణ జరిపి ఇసుక మాఫియా దొంగలను జైలుకు పంపుతామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com