డయేరియా విజృంభిస్తోందని, గ్రామస్థాయి నుంచి అధికారులు అప్రమత్తమై పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి కోరారు. జడ్పీ సీఈవో గ్లోరియాను ఎమ్మెల్యే శుక్రవారం కలిశారు. తాగునీటి ట్యాంకుల క్లీనింగ్ తో పాటు పారిశుద్ధ్యంపై దృష్టి సారించామని సీఈవో చెప్పారు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో నిధుల అక్రమాలపై ఎమ్మెల్యే నివేదిక కోరినట్లు సమాచారం.
![]() |
![]() |